Tuesday, April 29, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

సోమవారం 70,815 మంది భక్తులు బుధవారం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, శ్రీవారికి 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News