Thursday, April 24, 2025

ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: హైదరాబాద్ శివారులోని శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: “భారతీయుడి”కి కోపం వచ్చింది: ఆడపిల్లలు స్మోకింగ్ చేస్తున్నారని…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News