Tuesday, April 29, 2025

మోడీని కలిసిన విహెచ్

- Advertisement -
- Advertisement -

VH meets with PM Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు కలిశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధానిని విహెచ్ కలిశారు. ఒబిసి క్రిమిలేయర్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ అంశాలపై విహెచ్ మాట్లాడారు. ఒబిసి ప్రధాని ఉన్న సమయంలోనే అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. ప్రధానిని కలిసిన సమయంలో విహెచ్‌తో పాటు మాణిక్యం ఠాగూర్ అక్కడే ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News