Tuesday, September 17, 2024

కారును ఢీకొట్టిన వ్యాన్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం విదిషా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ జిల్లాలో ఆగ్రా అలీఘడ్ జాతీయరహదారిపై శుక్రవారం ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 17 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News