Wednesday, April 2, 2025

అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ భేటీలో బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. శాసనసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్కమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News