Monday, March 31, 2025

జెఇఇ మెయిన్ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు

- Advertisement -
- Advertisement -

Waiting of Students for JEE Main Results

ఫలితాలపై స్పష్టత ఇవ్వడని ఎన్‌టిఎ

మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్ తొలి విడత ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇవ్వడం లేదు. గత రెండు రోజులుగా ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఎన్‌టిఎ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతి రోజూ ఈరోజు లేదా రేపు ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు రెగ్యులర్‌గా వెబ్‌సైట్ చెక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన జెఇఇ మెయిన్ ఫైనల్ కీ ని ఎన్‌టిఎ ఇటీవల విడుదల చేసింది. ఫైనల్ కీ తో పాటే ఫలితాలు వెలువడతాయని ఆశించగా, ఇప్పటివరకు ఫలితాలు వెలువడలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News