Sunday, February 23, 2025

గత ప్రభుత్వ బకాయిలు కూడా మేమే కట్టాం: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వ బకాయిలు కూడా మేమే కట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ వెల్లడించారు. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నామన్న సిఎం, రైతులు ఇబ్బంది పడొద్దన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. పగటిపూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సిఎం జగన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News