Sunday, February 23, 2025

శరద్ పవార్‌తో మమత భేటీ

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. జూన్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటన దరిమిలా మమతా బెనర్జీ ముంబయికి మొదటసారి వచ్చారు. మమత దక్షిణ ముంబయిలో శరద్ పవార్‌ను ఆయన నివాసం ‘సిల్వర్ ఓక్’లో కలుసుకున్నారు. మమత అంతకు ముందు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేతో బాంద్రాలోని ఆయన నివాసం ‘మాతోశ్రీ’లో సమావేశం అయ్యారు. టిఎంసి, ఎన్‌సిపి (ఎస్‌పి). శివసేన (యుబిటి) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News