Saturday, February 22, 2025

బస్సుకింద పడి మహిళ స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అడిక్ మెట్ వద్ద గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. బస్సుకింద పడి మహిళ మృతిచెందింది. బస్సు ఎక్కుతూ జారి వెనక చక్రాల కింద పడి ఘటనాస్థలిలోనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News