Sunday, February 23, 2025

తేనేటీగల దాడిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో తేనేటీగల దాడిలో మహిళ మృతి చెందింది. గోగ్గేల సూర్యకాంతం అనే మహిళ పొలం పనులు చేస్తుండగా ఆమెపై తేనేటీగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్యాకాంతం మృతి చెందారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు, భర్త ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News