Sunday, February 23, 2025

మహిళా సాధికారతకై ముందడుగు వేయాలి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/కేసముద్రం : మహిళలు స్వయంశక్తితో ఆర్ధికంగా ఎదగాలని ఎంఎల్ఎ బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయం సమీపంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలచే ఏర్పాటు చేసిన ‘మహిళ సాధికారత ఎంటర్‌ప్రై జెస్’ కార్యాలయాన్ని ప్రజాప్రతినిధులతో, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళా సాధికారత కొరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News