Friday, October 18, 2024

నిప్పులు చెరుగుతున్న ఆఫ్ఘాన్ బౌలర్లు.. పెవిలియన్ కు క్యూ కట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు ఆఫ్ఘానిస్థాన్ బౌలర్లు షాకిచ్చారు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆఫ్ఘాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు.

దీంతో 22 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్ వెల్(34), కమిన్స్(5)లు ఉన్నారు. ఆస్ట్రేలియా గెలువాలంటే..171 పరుగులు చేయాల్సి ఉంది. ఆఫ్ఘాన్ విజయానికి మూడు వికెట్లు మాత్రమే కావాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News