Saturday, July 6, 2024

రైలు కిందపడి ఎఎస్‌ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: రైలుకిందపడి ఎఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా వల్లూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కమలాపురం పోలీస్ స్టేషన్‌లో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి డ్యూటీ చేసిన అనంతరం బుధవారం ఉదయం ఇంటికి వెళ్తుండగా తప్పెట్ల బ్రిడ్జి వద్ద యూనిఫామ్ తీసి పక్కటి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని లోకల్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News